Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంటలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై అధికారుల దాడులు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 01, 2026 6:03 PM మెదక్General
చేగుంటలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై అధికారుల దాడులు - Udayam
మెదక్ జిల్లా చేగుంటలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గజ్వేల్ రోడ్డులోని మూడు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దాడుల్లో 15 గృహ అవసరాల సిలిండర్లు, ఒక కమర్షియల్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...