వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలోని ఓ హోల్సేల్ మెడికల్ ఏజెన్సీపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో కొనుగోలు బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన 113 ఎంటీపీ (అబార్షన్) కిట్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా విక్రయించేందుకు ఈ కిట్లను నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని డీసీఏ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

