వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలోని ఈవీఎం, వీవీప్యాట్ భద్రతా గోడౌన్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకరరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు, సీలింగ్ విధానాన్ని పరిశీలించారు.
ఈవీఎంల భద్రతకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

