Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ గువాహటిలో బీటెక్ విద్యార్థి మృతి. పోలీసుల దర్యాప్తు

జయ ప్రకాష్ Jul 27, 2026 12:33 PM అల్ ఇండియా జాతీయ
ఐఐటీ గువాహటిలో బీటెక్ విద్యార్థి మృతి. పోలీసుల దర్యాప్తు - Udayam Digital
ఐఐటీ గువాహటి క్యాంపస్‌లో మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థి రితేశ్ రాజ్ సింగ్ మృతిచెందాడు. క్యాంపస్‌లోని ఓ భవనం పై అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పుకార్లను నమ్మవద్దని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలకు తావివ్వొద్దని ఐఐటీ గువాహటి అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...