వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు 'సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహించనున్నట్లు భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు.
బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, వందేమాతరంపై కాంగ్రెస్ వైఖరిని విమర్శించడంతో పాటు పంజాబ్లో ఆప్ అరాచక పాలనపై ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

