Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 11 నుంచి కుష్టి సర్వే

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 6:34 PM పార్వతీపురం మన్యంGeneral
ఈనెల 11 నుంచి కుష్టి సర్వే - Udayam
జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటి కుష్టి వ్యాధి సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎస్కే. హాఫిజా తెలిపారు. ఆశా కార్య కర్తలు, ఎంపిక చేసిన పురుష ఆరోగ్య కార్య కర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించి అనుమానితులను గుర్తిస్తారని చెప్పారు.

Comments

G
Loading comments...