వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26న వీరఘట్టం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీపీ డి.వెంకటరమణ నాయుడు అద్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు స్తానిక ఎంపీడీవో బి.వెంకట రమణ గురువారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని కోరారు. ఈ మేరకు అవసరమైన వివరాలతో పాల్గొనాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

