వార్తలకు తిరిగి వెళ్లండి
అవసరమైతే దిల్లీ పోరులో పాల్గొంటా!

దిల్లీలో సీజేపీ విద్యార్థులపై పోలీసుల చర్యను పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. అవసరమైతే దిల్లీకి వెళ్లి విద్యార్థుల ఆందోళనలో స్వయంగా పాల్గొంటానని కోల్కతా ర్యాలీలో స్పష్టం చేశారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. పార్టీ వీడిన ద్రోహులను తిరిగి చేర్చుకోనని, ఆ స్థానాలను యువతతో భర్తీ చేస్తానని ప్రకటన చేశారు.
Comments
Loading comments...