వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్పూర్లోని ద్వారకాసాయి కాలనీ–జవహర్ కాలనీల మధ్య ప్రధాన రహదారి వర్షం పడిన ప్రతిసారీ జలమయంగా మారుతోంది. ద్వారకాసాయి కాలనీ ఫ్యాక్టరీ ఎదురుగా భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

