Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇది ఆదివాసీ విద్యార్థులు, తల్లిదండ్రుల సుదీర్ఘ పోరాటానికి సమిష్టి విజయం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 3:56 PM విశాఖపట్నంGeneral
ఇది ఆదివాసీ విద్యార్థులు, తల్లిదండ్రుల సుదీర్ఘ పోరాటానికి సమిష్టి విజయం - Udayam
విశాఖజిల్లాలోని ఏకైక గిరిజన గురుకులం ఇంగ్లీష్ మీడియం బాయ్స్ స్కూల్‌లో విద్యను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పల నరస పేర్కొన్నారు.

Comments

G
Loading comments...