వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం మండలం ఎం.తోటూరు ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 2న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
టెన్త్ , ఇంటర్, ITI, డిప్లమా , డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువతీ, యువకులు సంబంధిత ధ్రువపత్రాలు, రెజ్యూమ్, ఫోటోలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 9502825143 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

