వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో ప్రజలు పోగొట్టుకున్న 22 సెల్ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.4.70 లక్షలు ఉంటుందని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
CEIR పోర్టల్లో వివరాలు నమోదు చేసి, IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రికవరీ చేసిన ఫోన్లను శుక్రవారం బాధితులకు అందజేశారు. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

