Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధ ప్రభావంతో పడిపోయిన హ్యుందాయ్‌ లాభం

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 31, 2026 11:38 AM అల్ ఇండియా జాతీయ
యుద్ధ ప్రభావంతో పడిపోయిన హ్యుందాయ్‌ లాభం - Udayam Digital
జూన్ త్రైమాసికంలో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రూ.888.62 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% తక్కువ. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎగుమతులు తగ్గడం, సరఫరాదారు వద్ద అగ్నిప్రమాదం కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలగడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. మరోవైపు 2026-27లో రూ.7,500 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ఎస్‌యూవీలను తీసుకురానున్నట్లు ఎండీ, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...