Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 03, 2026 7:14 PM సిద్దిపేటGeneral
సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి - Udayam
సిద్దిపేట జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 5 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, వ్యాధుల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...