వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంఐఎం ఎమ్మెల్యేలకు అధికారులు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి ఇచ్చారని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల డ్రా ప్రక్రియలోనూ అధికారులు తమకు విలువ ఇవ్వడం లేదని దానం నాగేందర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

