వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం.. మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కోరారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావాన్ని కేంద్ర మంత్రికి వివరించి, కేంద్రం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

