వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు పట్టుబడుతుండటంతో స్థానిక రాజకీయాల్లో వేడి రాజుకుంది.
ఎన్నికలకు అడ్డంకిగా మారిన కుశాలపురం, తోటపాలెం విలీన వివాదాన్ని రెండు రోజుల్లోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే గొండుకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణపై అధికారులు, నేతలు కసరత్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

