Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను కాపాడేందుకు వెళ్లి భర్త మృతి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 11, 2026 2:12 PM పశ్చిమగోదావరి General
భార్యను కాపాడేందుకు వెళ్లి భర్త మృతి - Udayam
ఆకివీడు మండలం కాళింగగూడెంలో మంగళవారం ఉదయం భార్యను కాపాడేందుకు వెళ్లిన కోమటిలంక మురళి మృతి చెందాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా భార్య భ్రమరాంబపై కరెంటు తీగ పడటంతో, ఆమెను కాపాడేందుకు వెళ్లిన మురళికి కూడా కరెంటు తీగ తగిలింది. ఈ ఘటనలో భ్రమరాంబకు స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Comments

G
Loading comments...