వార్తలకు తిరిగి వెళ్లండి

భోజనానికి ఎందుకు రాలేదని ప్రశ్నించిన భార్య విజయలక్ష్మిపై భర్త ముప్పిడి రాజు రోకలిబండతో దాడి చేసిన ఘటన సీతానగరం మండలం వంగలపూడిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపారు.
Comments
Loading comments...

