వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మండలం తోగ్గూడెం గ్రామంలో సుమారు 10 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. గ్రామంలో సంచరిస్తున్న కొండచిలువ ఓ కోడిపుంజును మింగినట్లు స్థానికులు తెలిపారు.
భారీ ఆకారంలో ఉన్న కొండచిలువను చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారులు సంచరించే ప్రాంతం కావడంతో ప్రమాదం జరుగుతుందనే భయంతో స్థానికులు దానిని చంపారు.
Comments
Loading comments...

