వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని సత్యనికేతన్లో పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందడానికి నిమిషాల ముందు పక్క భవనంలోని విద్యార్థినులు తమ గదిలో పగుళ్లను వీడియో తీశారు. భవనం కూలడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామని వారు తెలిపారు.
శిథిలాల్లో చిక్కుకున్నవారి ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయని విద్యార్థినులు చెప్పారు. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని వారు తెలిపారు.
Comments
Loading comments...

