Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యయత్నం కేసులో ఒకరికి ఐదేళ్ల కఠిన కారాగారం

Follow Udayam on Google
raju Sep 09, 2026 7:14 PM నిజామాబాద్General
హత్యయత్నం కేసులో ఒకరికి ఐదేళ్ల కఠిన కారాగారం - Udayam
బర్త్ డే పార్టీలో డిజే సౌండ్ ఎక్కకు పెట్టవద్దు అన్నందుకు మనసులో కక్ష పెంచుకుని ఒక వ్యక్తిని కతం చేద్దామనుకుని కత్తితో కడులో పొడిచి హత్యయత్నం చేసిన కేసులో షేక్ గౌస్ కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...