వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుడి హత్య కేసులో నిందితుడు శశికుమార్కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2021లో ఉల్లిపాలెం గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్పై శశికుమార్ మరో వ్యక్తితో కలిసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ప్రేమ్కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందగా, కేసు విచారణ అనంతరం శశికుమార్కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
Comments
Loading comments...

