Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసు నిందితులు జిల్లా జైలుకు తరలింపు: సీఐ

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 3:42 PM శ్రీకాకుళంGeneral
హత్య కేసు నిందితులు జిల్లా జైలుకు తరలింపు: సీఐ - Udayam
నరసన్నపేటలో జరిగిన చింతు చిన్నమ్ముడు హత్య కేసులో ఐదుగురు నిందితులను అంపోలులో ఉన్న జిల్లా జైలుకు తరలించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం నిందితులు బెండి అచ్యుతరావు, కింతలి ధనలక్ష్మి, కింతలి గణేష్, బెండి లక్ష్మీనారాయణ, కింతలి మణికంఠలను కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఎస్. వాణి వీరికి 15 రోజులు పాటు రిమాండ్ విధిస్తూ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...