వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ యుద్ధనౌకలపై క్షిపణి దాడులు చేసిందని అమెరికా ఆరోపించగా.. ప్రతిస్పందనగా ఐదు చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇరాన్ కూడా జోర్డాన్లోని అమెరికా స్థావరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని అమెరికా ధ్రువీకరించలేదు.
Comments
Loading comments...

