వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో స్థలం కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతుల ఇల్లు అధికారుల నోటీసులు లేకుండా కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు.
ఈ ఘటనపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

