Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం

శిరీష గౌడ్ Jul 22, 2026 12:16 PM అనంతపురంin about 4 hours
ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం - Udayam Digital
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సేకరణ, నిర్వహణలో పారిశుద్ధ్య లోపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ స్పష్టం చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారంలోగా ఆసుపత్రిని పూర్తిగా పరిశుభ్రంగా మార్చాలని హెచ్చరించారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలను వెంటనే నిషేధ జాబితాలో చేరుస్తామని స్

Comments

G
Loading comments...