Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:26 PM మంచిర్యాలGeneral
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - Udayam
నస్పూర్‌లో విశ్వ హిందూ పరిషత్‌ ఆవిర్భావ వేడుకలను నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వారికి పసుపు, కుంకుమ వాయనం అందించారు. జిల్లా కార్యదర్శి వేముల రమేశ్ తెలిపారు, వీహెచ్‌పీ అంటరానితనం, కుల, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా హిందువులను సామాజిక సమరసత దిశగా నడిపిస్తోందని. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...