వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజీపేట్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి రూ.14 వేల విలువైన 32 అంగుళాల స్మార్ట్ టీవీని హొన్నాజీపేట్ ప్రాథమిక పాఠశాలకు వితరణ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా స్మార్ట్ టీవీని అందించిన పూర్వ విద్యార్థికి, వారి కుటుంబ సభ్యులకు పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన రామచందర్ నాయక్కు కూడా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

