వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరత్ కుమార్ ఇంటి టెర్రస్పై వర్టికల్ క్రాబ్ ఫార్మింగ్ ద్వారా పీతల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం 240 పెట్టెల్లో పీతలను పెంచుతూ స్థానిక హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విధానంతో నెలకు రూ.75 వేలకుపైగా ఆదాయం పొందుతున్నానని, ఇప్పటికే 120 మందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
