Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడ మండలంలో 25 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోయాయి

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 10:59 AM మహబూబ్‌నగర్General
హన్వాడ మండలంలో 25 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోయాయి - Udayam
MBNR హన్వాడ మండలం పిల్లగుండ్ల తాండ పాత తాండలో 25 రోజులుగా పైపులు పగిలి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించి, మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...