వార్తలకు తిరిగి వెళ్లండి

బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో భూవిక్రయాలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. లే అవుట్లో 266 నుంచి 499 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులో ఉండగా, చదరపు గజానికి కనీస ధరను రూ.45 వేలుగా హెచ్ఎండిఏ నిర్ణయించింది.
ఈ మేరకు నోటీసు జారీ చేసిన అధికారులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

