వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో మతవాదులు ప్రదర్శించిన వైఖరిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ..
ఈ అవమానకర ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేంద్రం చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

