వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ అక్రమాలపై హకీంపేట్ చౌరస్తాలో రైతులు భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ ఇందులో పాల్గొన్నారు.
రైతుల వద్ద 10 ఎకరాలుంటే 2 ఎకరాలకే పరిహారమిచ్చి, మిగతా దానికి నకిలీ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై సీబీఐ లేదా విజిలెన్స్ విచారణ జరిపించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

