వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తికొండలోని హజ్రత్ సయ్యద్ షా సయ్యద్ వలీ భాషా ఖాద్రీ రహమతుల్లా అలేహి 679 వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దర్గా పీఠాధిపతి సజ్జాద నషిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ ఈనెల 2న గంధం, 3న ఉరుసు, 4న జియారత్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పనులను చేశామన్నారు.
Comments
Loading comments...

