వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవీ నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. బుధవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన హెచ్ఐవీ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు.
హెచ్ఐవీపై అపోహలను తొలగించి, నివారణపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

