Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీకి హిమతేజ ఎంపిక

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 03, 2026 11:04 AM ఆదిలాబాద్తెలంగాణ
దులీప్‌ ట్రోఫీకి హిమతేజ ఎంపిక - Udayam Digital
జిల్లా కేంద్రానికి చెందిన క్రికెటర్‌ కొడిమెల హిమతేజ బీసీసీఐ నిర్వహించే దులీప్‌ ట్రోఫీకి ఎంపికయ్యారు. ఆగస్టు 30 నుంచి బెంగళూరులో జరిగే టోర్నీలో ఆయన సౌత్‌జోన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల టీజీ20 పోటీల్లో చూపిన ప్రతిభతో ఈ అవకాశం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. హిమతేజ ఎంపికపై జిల్లా కేంద్రంలో క్రీడాకారులు సంబరాలు నిర్వహించి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...