వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) కింద దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ప్రారంభ దశలో స్పందన తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
జూన్ 5కు ముందు అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువలతోనే భూముల మార్పిడికి అవకాశం ఉంటుందని తెలిపింది. పాలసీలోని ఇతర నిబంధనలు, మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగనున్నాయి.
Comments
Loading comments...
