వార్తలకు తిరిగి వెళ్లండి

శుభకార్యాల్లో హిజ్రాల వేధింపులు పెరిగిపోయాయని హైదరాబాద్ చింతల్కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. గృహప్రవేశ వేడుకకు వచ్చి రూ.50 వేలు డిమాండ్ చేసి రచ్చ చేయడంతో తమ కుటుంబ సంతోషం ఆవిరైపోయిందని వాపోయారు.
ఇలాంటి ఘటనలపై పోలీసులు మౌనం వీడి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

