వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 65,782 దరఖాస్తులు రాగా, అధికారులు, ప్రజాప్రతినిధుల ఆమోదం లేక వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
రూ.1,00,116 ఆర్థిక సాయం నిధుల విడుదల కోర్టు ఆదేశాలతో నిలిచిందని అధికారులు తెలిపారు. న్యాయపరమైన స్పష్టత వచ్చిన తర్వాత పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

