వార్తలకు తిరిగి వెళ్లండి
హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైడ్రా కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట భూ వివాద కేసులో అవసరమైతే సైన్యాన్ని మోహరించి స్థలానికి రక్షణ కల్పించాలని హెచ్చరించింది.
హైడ్రా అధికారులు ఇకపై ఆ భూమిలోకి వెళ్లరని ఏజీ హామీ ఇవ్వడంతో సైన్యం ఉత్తర్వులను కోర్టు నిలిపివేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...