Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టులో విచారణ వాయిదా

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:40 AM హైదరాబాద్General
హైకోర్టులో విచారణ వాయిదా - Udayam
సస్పెండైన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించడంపై మంగళవారం వరకు పట్టుబట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ నర్ల సుమంత్‌ ముందస్తు రక్షణ పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...