Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హేమంత్ చారికి కీలక బాధ్యతలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:01 AM మంచిర్యాలGeneral
హేమంత్ చారికి కీలక బాధ్యతలు - Udayam
టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జన్నారం మండలానికి చెందిన హేమంత్ చారి నియమితులయ్యారు. సోమవారం రాత్రి రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ నవీన్ పెట్టం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హేమంత్ చారి తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...