Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్చరిక బోర్డులు బేఖాతరు.. కాలువలో వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:41 AM పల్నాడు General
హెచ్చరిక బోర్డులు బేఖాతరు.. కాలువలో వినాయక నిమజ్జనం - Udayam
సత్తెనపల్లి–గుంటూరు రోడ్డులోని అమరావతి మేజర్‌ కాలువలో మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించారు. కాలువలో నిమజ్జనం చేయవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. మరోవైపు కొందరు మైనర్లు, యువకులు తాళ్లకు అయస్కాంతాలు కట్టి కాలువలో చిల్లర నాణేలు వెతుకుతూ కనిపించారు.

Comments

G
Loading comments...