వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రజలకు హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై అవగాహన కోసం ఇంటెన్సిఫైడ్ ఐఈసీ ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ మేరకు తన ఛాంబర్లో ఆరోగ్య కర దీిపికలను ఆయన ఆవిష్కరించారు. రెండు నెలల పాటు ఈ ప్రచారం కొనసాగనుందని , హెచ్ఐవీ వ్యాప్తి పరీక్షలు, చికిత్స, నివారణ మార్గాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్య అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

