వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి సమీపంలో ఉన్న మట్టి రోడ్డు భారీ గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా నిత్యం వాహనదారులు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు.
రాత్రి వేళలో గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

