వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాదిలో భారీ వర్షాలు, కొండచరియల విరిగిపాటుతో జనజీవనం స్తంభించింది. ఉత్తరాఖండ్, హిమాచల్లలో నదులు ఉప్పొంగుతుండగా, రవాణా వ్యవస్థ దెబ్బతింది.
ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షం నమోదు కాగా, అధికారులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Comments
Loading comments...

