Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో వర్ష బీభత్సం.. రాకపోకలు నిలిపివేత

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 12:55 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో వర్ష బీభత్సం.. రాకపోకలు నిలిపివేత - Udayam
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండిపోగా లింగంపేట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాములవాగు వంతెనపై నీరు చేరడంతో కామారెడ్డి-ఎల్లారెడ్డి మార్గంలో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వంతెన వద్ద తాత్కాలిక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...