వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్ల మండలం మాలవానితిప్పలో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్ను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గురువారం ప్రారంభించారు. APIIC ఛైర్మన్ రామరాజుతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కలవపూడిలో రూ.1.93 కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వ పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అధికారులు భూమిపూజ చేశారు. ఎస్సీ బోస్ కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Comments
Loading comments...

