వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు కీలక ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చకు దారితీసింది.
ఏపీ నుంచి డి.పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి, విష్ణువర్ధన్రెడ్డికి కో-కన్వీనర్ బాధ్యతలు దక్కాయి. తెలంగాణకు చెందిన డీకే అరుణ, కె.లక్ష్మణ్, బండి సంజయ్కుమార్కు చోటు దక్కలేదు.
దీంతో తెలంగాణపై బీజేపీ ఆసక్తి తగ్గిందా? అని చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

